Monday, March 1, 2021
ఆరాధ్య బంధువులకు నమస్కారం. ఈ రోజు మన శ్రీ శైవ మహాపీఠము నందు కొలువైన శ్రీ సుభ్రమణ్యశ్వరస్వామి స్వామి కి శివ శ్రీ ఓగిరాల వెంకటేశ్వర రావు గారికి అల్లుడు శ్రీ గురజాడ సుబ్బారావు గారు కుమార్తె శ్రీమతి లక్ష్మి దమయంతి దంపతులు స్వామి వారికి సువర్ణ కనుబొమ్మలు బహుకరించినారు. వారికి,వారి కుటుంబసభ్యులకు సుభ్రమణ్యశ్వరుని ఆసిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమములో శివశ్రీ ఓగిరాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, వారి కుమారుడు శివ శ్రీ ఓగిరాల సుబ్బారావు గారు,తాత్కాలిక కమిటీ కార్యదర్శి శివ శ్రీ కందుకూరి బాలాజి, సహాయ కార్యదర్శి శివ శ్రీ ఇవటూరి కృష్ణ కుమార్ గారు, సభ్యులు శివ శ్రీ కాశీనాధుని సుధాకర్ పాల్గొనినారు.ఇట్లు చాగంటి శాస్త్రి, అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ తాత్కాలిక కమిటీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment