Tuesday, August 2, 2022

సభ్యలకు నమస్కారం. ఈ రోజు అనగా ది 02 ఆగష్టు 2022 శ్రావణమాసము మొదటి మంగళవారం సందర్బంగా శ్రీ శైవమహాపీఠము, విజయవాడ నందు కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారి కి ఉదయము 8 గంటలు నుండి 10 గంటల వరకు నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియ సహస్రనామార్చన ఘనంగా జరిగినవి. అప్పాలు, పొంగలి ప్రసాదము వితరణ జరిగినది. అమ్మవారికి ఒక భక్తురాలు శ్రీమతి విజయ భారతీ దేవి గారు చీర బహుకరించారు. ఈ కార్యక్రమమును శ్రీశైవమహాపీఠము సభ్యులు శివశ్రీ కొoపల్లి వెంకట నారాయణ శర్మగారు, శ్రీమతి శ్రీపతి పండితారాద్యుల రమ గారు మరియు శ్రీమతి కాశీనాథుని హైమవతి గార్లు పర్యవేక్షించినారు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు అధ్యక్షులు శ్రీశైవ మహాపీఠము విజయవాడ 9490086834

 





No comments:

Post a Comment