Sunday, April 24, 2022
ఆరాధ్య బంధువులకు నమస్కారం. శ్రీ శైవమహాపీఠము, విజయవాడ వార్షికోత్సవములలో భాగముగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగును . ఈ శాంతి కళ్యాణము శ్రీ కారణ ఆగమము లో శైవ సంప్రదాయం లో శివశ్రీ ముదిగొండ బాల శశాoక మౌళి, నందిగామ శ్రీ సుక శ్యామలాoబా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ స్థానాచార్యులు గారి ఆధ్వర్యంలో జరుగును. కనుక మన ఆరాధ్య బంధువులు అందరు ఈ వివేష కళ్యాణ మ హోత్సవములో పాల్గొని అన్న ప్రసాదము (భోజనం )స్వీకరించి ఆది దంపతుల కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్ధించు చున్నాము ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు, అధ్యక్షులు, శ్రీ శైవ మహా పీఠం, మరియు కమిటీ సభ్యులు విజయవాడ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment