Friday, April 22, 2022

ఆరాధ్య బంధువులు కి నమస్కారం: మన పీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు లో ఈ రోజు అభిషేకాలలో పాల్గొన దలచిన ఆరాధ్య బంధువులు అందరూ ఈ ఉదయం 8 గం. కు సాంప్రదాయ దుస్తులు తో విచ్చేసి స్వామి వార్ల కు జరిగే ఈ అభిషేకాలు లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు, అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ

No comments:

Post a Comment