Sunday, April 24, 2022

ఆరాధ్య బందువులకు నమస్కారం ఈ రోజు ఉదయము శ్రీశైవపీఠస్థత సకలదేవత శైవ సాంప్రదాయ పద్దతి లో హోమాలు జరుగును అనంతరము పూర్ణాహుతి , తీర్ధ ప్రసాద వితరణ జరుగును . సాయంత్రము శ్రీశివపార్వతుల శాంతి కళ్యాణము అనంతరము అన్నప్రసాద(భోజనము) వితరణ జరుగును . కార్యక్రమము నకు శ్రీ శైవ మహాపీఠం ప్రధాన కార్యదర్శి శివశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథి గా విచ్చేయు చున్నారు. ఆరాధ్య బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదము స్వీకరించి బ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల కృప కు పాత్రులు కాగలరు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు, అధ్యక్షులు శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ

No comments:

Post a Comment