Friday, April 22, 2022

ఆరాధ్య బంధువులకు నమస్కారం వార్షిక బ్రహ్మోత్సవములలో భాగముగా ఈ సాయంత్రం 7 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగును. కావున ఆరాధ్య బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించి బ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల కృప కు పాత్రులు కాగలరు. ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు. అధ్యక్షులు శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ












 

No comments:

Post a Comment