15.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు దద్దోజనం (పెరుగు అన్నం) పంపిణీ జరిగింది.(70 మందికి)ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ జొన్నలగడ్డ సత్య నాగ ప్రసాద్, వసంత దంపతులు; శ్రీమతి పోతరాజు వసంత కుమారీ, కుటుంబ సభ్యులు, హైదరాబాద్విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.ఈరోజు కార్యక్రమాలలో మన ఆరాధ్య బంధువులతో బాటు పీఠం తాత్కాలిక అధ్యక్షులు శ్రీ చాగంటి శాస్త్రి గారు, సహాయ కార్యదర్శి శ్రీ కృష్ణ కుమార్ గారు, సభ్యులు రమా గారు, సుధాకర్ గార్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
No comments:
Post a Comment