26. 05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు చింతపండు పులిహోర మరియు పెరుగు పొట్లం పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ :నవులూరి శ్రీనివాస ప్రసాద్, సుధమయి దంపతులు; శింగరాజు కాశీ పతి రావు, బుచ్చి లక్ష్మీ దంపతులుఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ఇవటూరి కృష్ణ కుమార్ (పీఠం తాత్కాలిక సహాయ కార్యదర్శి), ఇవటూరి వేంకట నాగభూషణం , కొంపల్లి వెంకట నారాయణ శర్మ,శివ దేవుని పవన్ కుమారు, ప్రభల కృష్ణ ప్రసాద్, పసుమర్తి సుబ్బా రావు తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment