27.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు పెరుగు అన్నం మరియు చిన్న రసాలు మామిడి పండ్లు పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: శ్రీమతి & శ్రీ: కొప్పరపు కృష్ణమూర్తి
కొప్పరపు రామారావు
కొప్పరపు బాల త్రిపుర సుందరి
తాడికొండ సుబ్బారావు
తాడికొండ మల్లికాంబవారి మనవడు కొప్పరపు కృష్ణమూర్తి.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.
కొప్పరపు రామారావు
కొప్పరపు బాల త్రిపుర సుందరి
తాడికొండ సుబ్బారావు
తాడికొండ మల్లికాంబవారి మనవడు కొప్పరపు కృష్ణమూర్తి.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment