22. 05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు చింతపండు పులిహోర మరియు పెరుగు పొట్లం పంపిణీ జరిగింది.(100మందికి)
ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : 1) పసుమర్తి సుబ్బా రావు, కుటుంబ సభ్యులు 2) ఉప్పలూరి సీతారామ ప్రసాద్, అన్నపూర్ణ దంపతులు 3) శివ దేవుని పిచ్ఛయ్య, సీతా మహా లక్ష్మమ్మ దంపతులు, ఒంగోలు 4) ప్రభల సూర్య ప్రకాశం, గిరిజ దంపతులు, హైదరాబాద్
ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ఎస్పీ. రమ( పీఠం తాత్కాలిక కార్యవర్గ సభ్యురాలు), కొంపల్లి వేంకట నాాయణ శర్మ , ఇవటూరి వేంకట నాగభూషణం , శివ దేవుని పవన్ కుమారు, ఇండియన్ బ్యాంక్ ప్రభల కృష్ణ ప్రసాద్, ఆంధ్రా బ్యాంక్ పసుమర్తి సుబ్బా రావు తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment