25.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు పెరుగు అన్నం మరియు చెఱకు రసాలు మామిడి పండ్లు పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు అన్నదాతలు:చిరంజీవి: శ్రీరాంభట్ల శ్రీకర కార్తికేయ ఆయుష్- (తల్లి తండ్రులు: శ్రీమతి & శ్రీ: కిషోర్ , శిరీష దంపతులు) హైదరాబాద్
ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ములుగు రామలింగం, కొంపల్లి వేంకట నాాయణ శర్మ ,శివ దేవుని పవన్ కుమారు, ప్రభల కృష్ణ ప్రసాద్, తదితరులు.
No comments:
Post a Comment