Friday, May 29, 2020

29.05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు  పెరుగు అన్నం మరియు అరటి పండు  పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: శ్రీమతి & శ్రీ: 1) ఇవటూరి రామ లింగేశ్వర రావు గారి ధర్మ పత్ని జయప్రద గారు, కుమారుడు కృష్ణ కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు
2) చిత్తూరి వేంకటేశ్వర రావు, కామేశ్వరి దంపతులుఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన  ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: , ఇవటూరి కృష్ణ కుమార్ (పీఠం తాత్కాలిక సహాయ కార్యదర్శి), కాశీనాధుని సుబ్రహ్మణ్యం, ఇవటూరి వేంకట నాగభూషణం, కొంపల్లి వెంకట నారాయణ శర్మ,  కొంపల్లి నగేష్ కుమారు, శివ దేవుని పవన్ కుమారు,  ప్రభల కృష్ణ ప్రసాద్, పసుమర్తి సుబ్బా రావు తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

















No comments:

Post a Comment