21.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు జీరా రైస్ మరియు బెల్లం పొంగలి పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : 1) దావులూరి యుగంధర్ , బాలా త్రిపురసుందరి దంపతులు 2) కొంపల్లి వేంకట నాాయణ శర్మ, లక్ష్మీ దంపతులు ( పెండ్లి రోజు) 3) చీరాల నాగ సాయి బాబు, జ్యోతి దంపతులు, కుటుంబ సభ్యులు , చీరాల(సాయి- పుట్టిన రోజు) 4) పింగళి దుర్గా భ్రమరాంబ, కుమారుడు కిషోర్ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన పీఠం తాత్కాలిక సహాయ కార్యదర్శి మరియు ఇతర ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ఇవటూరి కృష్ణ కు మార్ (పీఠం తాత్కాలిక సహాయ కార్యదర్శి), ములుగు రామలింగం, కొంపల్లి వేంకట నాాయణ శర్మ దంపతులు , ఇవటూరి వేంకట నాగభూషణం , శివ దేవుని పవన్ కుమారు, ఇండియన్ బ్యాంక్ ప్రభల కృష్ణ ప్రసాద్, తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment