Wednesday, May 27, 2020

28.05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు  రవ్వ  పిండి (రవ్వ పులిహోర) మరియు మజ్జిగ పొట్లం  పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: 1)శ్రీమతి & శ్రీ: అడవి కృష్ణ చైతన్య, హరి చందన దంపతులు, కుమారుడు-కార్తికేయ, హైదరాబాద్ 2) పోతరాజు వసంత లక్ష్మీ, కుమార్తె- శ్రీ విద్యా ప్రణవి, హైదరాబాద్
3)తాడికొండ   శివ శంకర్,
 రంగనాయకమ్మ దంపతులు,  కుమారుడు-మహేష్ , జగ్గయ్య పేటఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన  ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: , ఇవటూరి వేంకట నాగభూషణం, కొంపల్లి వెంకట నారాయణ శర్మ,  శివ దేవుని పవన్ కుమారు,  ప్రభల కృష్ణ ప్రసాద్, తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.







No comments:

Post a Comment